News

శ్రీశైల యాత్రలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మధురమైన రుచులను కూడా అందిస్తూ, గత 20 ఏళ్లుగా లింగుస్వామి నన్నారి శరబత్‌ ను వినూత్నంగా అందిస్తున్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ ప్రీత్ బుమ్రా రెచ్చిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. ఈ క్రమంలో ...
ఈరోజు మేము మీకు ఒక అద్భుతమైన మసాలా పదార్థం గురించి చెబుతున్నాం. దీని బరువు తక్కువగా ఉండినా, దాని ప్రయోజనాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇది కేవలం ఒక మసాలా కాదు, అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన వి ...
గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు కోనసీమ జిల్లాలోని లంక ప్రాంతాలను ముంచెత్తుతోంది. గట్లు తెగిపోవడంతో ప్రజలు పడవలపై ...
వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ రాష్ట్రాల నుండి భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయం ...
విద్యావంతమైన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహిస్తూ, బొబ్బిలి ఎమ్మెల్యే తన పొలంలో ఐదు ఎకరాల్లో నవధాన్యాలు వేశారు. ఇది భూమిని ...
Aadhaar: ఇండియా అనగానే.. చాలా దేశాల వారికి శరణార్థి దేశంలా కనిపిస్తోంది. మన దేశానికి వచ్చి, స్థిరపడిపోతున్నారు. అందువల్ల భారతీయులకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. నేరాలూ పెరుగుతున్నాయి. అందుకే కేంద్రం ...
Railway Exams: RRB జూన్ 2025 పరీక్షలు మోసం లేకుండా నిర్వహించాయి. ఆధార్ ఆధారిత ఫేస్ మ్యాచింగ్, మొబైల్ జామర్లు ఉపయోగించి భద్రతా ...
Panchangam Today: నేడు 12 జులై 2025 ఆదివారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ...
విశాఖపట్నంలోని కంబాలకొండ అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు మరియు స్నేక్ క్యాచర్ నాగరాజు కలిసి మొత్తం 20 పాములను వదిలారు. వాటిలో 14 నాగుపాము పిల్లలు, 3 ర్యాట్ స్నేక్స్, 1 పెద్ద నాగుపాము, ఒక పైతాన్ ఉన్నాయని ...
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో దారుణం. 60 మంది విద్యార్థినులపై ల్యాబ్ టెక్నీషియన్ లైంగిక వేధింపుల ఆరోపణలు. ఈ ఘటనపై ...
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.